కొడవలూరులో టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారం

57చూసినవారు
కొడవలూరులో టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారం
కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్