కొడవలూరులో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం

54చూసినవారు
కొడవలూరులో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం
కొడవలూరు మండలం, నార్త్ రాజుపాలెం గ్రామంలోని బజార్ సెంటర్, కుమ్మర వీధి, రైటర్ తోపు, సత్రం తదితర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, వైసీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్