బుచ్చిరెడ్డిపాలెంలో టిడిపి నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమం

556చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని చెల్లాయపాలెం గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు అవగాహన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్