కోవూరుకు చేరుకున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

71చూసినవారు
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్ పర్వం మొదలైంది. ఆయా నామినేషన్లు సెంటర్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ వేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ సెంటర్ కు చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పేపర్లు ఇవ్వడానికి లోనికి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్