దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. ‘కార్యకర్తలే కాంగ్రెస్కు వెన్నెముక, పార్టీ డీఎన్ఏ.
బీజేపీ- ఆర్ఎస్ఎస్ ద్వయం
భారత్ అనే భావానికి పూర్తిగా వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ భవజాలంపై మీరు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్నారు. మనందరం కలిసి బీజేపీని, దాని భావజాలాన్ని ఓడించనున్నాం’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.