గ్రావెల్ త్రవ్వకాలను పరిశీలించిన ప్రశాంతి రెడ్డి

64చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కనిగిరి రిజర్వాయర్ కరకట్టలను కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం పరిశీలించారు. కనిగిరి రిజర్వాయర్ వద్ద అక్రమ గ్రావెల్ త్రవ్వకాలను జరిపారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సహకారంతో వైసిపి నాయకులు గ్రావెల్ త్రవ్వకాల్లో కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్