రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలుస్తుంది: కళ్యాణ్

68చూసినవారు
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని విమర్శించే హక్కు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకు లేదని టిడిపి నేత గుమ్మడిపూడి కళ్యాణ్ అన్నారు. ఆదివారం ఆయన బుచ్చిరెడ్డిపాలెం టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రసన్న నియోజకవర్గాన్ని అవినీతిమయం చేశారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్