ఆదాల- విజయ్ సాయి రెడ్డిని గెలిపించండి

73చూసినవారు
ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ తరఫున నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి విజయ్ సాయి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నగర మేయర్ పోట్లూరి స్రవంతి కోరారు. రూరల్ నియోజకవర్గం పరిధిలోని 30వ డివిజన్ రామచంద్రరెడ్డి నగర్ లో శుక్రవారం డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేయడం జరిగింది. కూకటి ప్రసాద్, కొండా సాయి రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్