విద్యుత్ సమస్యపై అధికారులతో రూరల్ ఎమ్మెల్యే సమీక్ష

50చూసినవారు
విద్యుత్ సమస్యపై అధికారులతో రూరల్ ఎమ్మెల్యే సమీక్ష
నెల్లూరు రూరల్ పరిధిలో విద్యుత్ సమస్యపై బుధవారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అధికారులతో రూరల్ ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, విద్యుత్ ఎస్ ఈ విజయన్, ఈఈలు సోమశేఖర్ రెడ్డి, శ్రీధర్, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్