అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే

81చూసినవారు
అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే
నెల్లూరు రూరల్ పరిధిలోని 24వ డివిజన్ కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో బుధవారం టపాసుల గూడెంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించారు. వారికి నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుంచి ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్