ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతుల భేటీ

56చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతుల భేటీ
నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం అమరావతిలో సచివాలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు కలిసి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అంశాలను చర్చించారు.

సంబంధిత పోస్ట్