ప్రజా స్పందన కార్యక్రమానికి 80 అర్జీలు

82చూసినవారు
ప్రజా స్పందన కార్యక్రమానికి 80 అర్జీలు
నెల్లూరు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 80 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని అదేశాలు జారీచేశారు. పలువురు జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్