టిడిపిలో చేరిన చెందులూరు గంగాధర్

85చూసినవారు
సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ టీడీపీలో చేరికలు మరిన్ని పెరుగుతున్నాయి. తాజాగా నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో మాజీ కార్పొరేటర్ చెందులూరు సుభాషిని కుమారుడు గంగాధర్ వారి మిత్ర బృందం బుధవారం వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ లో చేరారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్