రూ.10లక్షల చెక్కును అందజేసిన కోటంరెడ్డి దంపతులు

74చూసినవారు
రూ.10లక్షల చెక్కును అందజేసిన కోటంరెడ్డి దంపతులు
రాష్ట ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించే సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితులకు అండగా ఉండేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి, ఎన్ బీకే సేవా సమితి కన్వీనర్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఆయన పిలుపు మేరకు తన వంతు బాధ్యతగా ఎన్బీకే సేవా సమితి తరపున విజయవాడలో పది లక్షల రూపాయల ఆర్దిక సాయం చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్