కలివెలపాలెం సర్పంచ్ చెక్ పవర్ వద్దు

75చూసినవారు
కలివెలపాలెం సర్పంచ్ చెక్ పవర్ వద్దు
నెల్లూరు రూరల్ కలివెల పాలెం గ్రామ సర్పంచ్ పార్లపల్లి మధుసూదన్ రెడ్డి చెక్ పవర్ ను మూడు నెలల పాటు రద్దు చేసారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి సుస్మిత ఆదేశాలు జారీ చేశారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి మధుసూదన్ రెడ్డి పై అనేక ఆరోపణలు రావడంతో దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. డివిజనల్ పంచాయతీ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా చెక్ పవార్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్