రొయ్యల గుంటలను పరిశీలించిన అధికారులు

83చూసినవారు
రొయ్యల గుంటలను పరిశీలించిన అధికారులు
ముత్తుకూరు మండలంలోని బండ్లపాలెం, ఈదులవారిపాలెం గ్రామాల్లో డీప్ బోర్లు వేసుకొని ఉప్పు నీటి రొయ్యల సాగు చేస్తున్న ఆక్వా రైతులు వెంటనే సాగు నిలిపివేసి మంచినీటి రొయ్యల సాగుకు అనుమతులు తీసుకోవాలని అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. తమ పంటల దెబ్బతింటున్నాయని పలు గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ రైతులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా వివిధ శాఖల అధికారులను ఆయన పరిశీలనకు పంపారు.

సంబంధిత పోస్ట్