ముత్తుకూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డికి ఆదివారం రాత్రి ఆత్మీయ సన్మానం జరిగింది. బ్రహ్మ దేవంగ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించినందుకు ఈ సన్మానం చేశారు.