తెదేపా అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ చట్టం: నెలవల

81చూసినవారు
తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బీసీలకు రక్షణ చట్టం తీసుకువచ్చి వారికి తగిన భద్రత కల్పిస్తారని సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం నాయుడుపేట పట్టణంలోని ఆయన నివాసంలో వంద మంది యాదవ సామాజిక వర్గానికి చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగులు, యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. నెలవలవిజయశ్రీ విజయానికి కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్