సిద్దేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం

1104చూసినవారు
సిద్దేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం
మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్ మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం సీతారాంపురం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఘటిక సిద్దేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ఆయన గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చింతల బాబు ఎదవ మాట్లాడుతూ. ఎంతో ప్రసిద్ధిగాంచిన సిద్దేశ్వరాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యాటక కేంద్రంగా మారుస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్