ఉచిoతముగా పుస్తకాలు పంపిణీ

71చూసినవారు
ఉచిoతముగా పుస్తకాలు పంపిణీ
విద్యతోనే ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమ మేనేజింగ్ డైరక్టర్ విజయభరత్ తెలిపయజేశారు. బుధవారం రాపూరు పట్టణములోని కరుణామయి పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్టడీ మేటీరియల్, నోటుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమ శిక్షణ అల వర్చుకుంటే అనుకొన్న లక్ష్యానికి చేరుకోగలుగుతారన్నారు.

సంబంధిత పోస్ట్