చేజర్ల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ఆనం

582చూసినవారు
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గురువారం చేజర్ల మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని నూతక్కి వారి కండ్రిక గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పోలిరెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను పరామర్శించడం జరిగింది. ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్