ఆనం చేసిన అభివృద్ధి ఏమియు లేదు: నేదురుమల్లి

1931చూసినవారు
వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అడ్డుకట్టగా నిలిచారని శనివారం మీడియా సమావేశంలో నేదురుమల్లి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ జీఓ ప్రకారం జగనన్న కాలనీలో 1. 5 సెంట్లు భూమిని కేటాయిస్తే రోడ్డు మార్జిన్ ముందు భూమిని కలిపి రెండు సెంట్లుగా చేసి, ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వెంకటగిరిలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని అంతా దోచుకోవడమేనని నేదురుమల్లి తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్