నెల్లటూరులో పాశిం సునీల్ కుమార్ విస్తృత ప్రచారం

78చూసినవారు
నెల్లటూరులో పాశిం సునీల్ కుమార్ విస్తృత ప్రచారం
గూడూరు సమీపంలోని నెల్లటూరులో ఎమ్మెల్యే అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ ఆదివారం రాత్రి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మాయను ప్రజలు గుర్తించాలన్నారు. అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా, సుపరిపాలనే టీడీపీ ధ్యేయమన్నారు. ప్రజలందరూ అఖండ మెజారీటీతో టీడీపీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లురాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్