సిఎం జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

72చూసినవారు
సిఎం జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
డక్కిలి మండలంలోని మిట్టవడ్డిపల్లి, కమ్మపల్లి, వెంబులూరు, డి. వడ్డిపల్లి, దేవులపల్లి, మాధవాయపాళెం, మార్లగుంట గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్ధి కురుగొండ్ల రామక్రిష్ణ ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్లు అరాచక పాలన సాగించిన సిఎం జగన్ కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. అలాగే జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు. అనంతరం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలుకు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్