వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది: కురుగొండ్ల

1073చూసినవారు
వైసిపి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని బంగారు పేట సమీపంలో ఉన్న తెలుగు గంగ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీరామారావు హయాంలో తెలుగు గంగ కాలవలు ఏర్పడ్డాయని, ఈ కాలువల, ద్వారా ఎందరో రైతులకు సాగు, తాగు నీరు అందుతున్నాయని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్