రిజర్వేషన్లపై మా ఆలోచనలో మార్పు లేదు: ఎంపీ రామ్మోహన్

55చూసినవారు
రిజర్వేషన్లపై మా ఆలోచనలో మార్పు లేదు: ఎంపీ రామ్మోహన్
రిజర్వేషన్లపై తమ ఆలోచనలో మార్పు లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీ తరపున శ్రీకాకుళం నుంచి గెలిచిన రామ్మోహన్ నాయుడికి మోడీ కేబినెట్‌లో కేంద్రమంత్రి పదవి దక్కింది. కేంద్రంతో దృఢమైన సంబంధాలు ఉన్నాయని, ఏపీ అభివృద్ధే తమకు ముఖ్యమని రామ్మోహన్ పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్