మంత్రుల పేషీల్లో 'సోషల్ మీడియా' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

59చూసినవారు
మంత్రుల పేషీల్లో 'సోషల్ మీడియా' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏపీ మంత్రుల పేషీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్‌లను నియమిస్తారు. వీరిని అవుట్ సోర్సింగ్/ తాత్కాలిక విధానంలో తీసుకోనున్నారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటీవ్‌కి విద్యార్హత BE,B.Tech ఉండాలి.

సంబంధిత పోస్ట్