విచ్చలవిడిగా అక్రమ రేషన్

81చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలువ నియోజకవర్గ పరిధిలో ఆక్రమంగా రేషన్ బియ్యం తరలిపోతున్నాయి. ముంపు ప్రాంతాలకు గురైన రేషన్ సరుకు మార్కెట్లో కిలో 12 రూపాయలచొప్పున కొన్ని అక్రమంగా తరలిస్తున్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంస్టేషన్ పరిధిలో ఓ వాహనాన్ని పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. ఈ వాహనంలోవరదబాధితులకు సహాయార్థం అందించిన బియ్యం దర్శనమిచ్చాయి. ఇబ్రహీంపట్నంకి చెందిన గోపిఅనే వ్యక్తి పై పోలీసులు కేసునమోదు చేసినట్లు సమాచారం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్