కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామంలో ఎంపిపి పాఠశాలలో విద్యార్థులకు శనివారం పాఠ్యపుస్తకాలు, కిట్లు పేరకలపాడు సర్పంచ్ మన్నె సాత్విక విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బెల్ట్లతో కూడిన కిట్లను శనివారం పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేశారు. సర్పంచ్ సాత్విక మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందన్నారు.