నందిగామలో శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

72చూసినవారు
నందిగామలో శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణంలోని
రామాలయం, గాంధీ సెంటర్, కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు పాల్గొనిప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్