పెనుగొలను లో సినీ దర్శకుడు పుల్లయ్య జయంతి

83చూసినవారు
పెనుగొలను లో సినీ దర్శకుడు పుల్లయ్య జయంతి
గంపలగూడెం మండలం పెనుగొలను లో గురువారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో మొదటి తరానికి చెందిన సినిమా దర్శకుడు, నిర్మాత పోలుదాసు పుల్లయ్య జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పద్మశ్రీ పిక్చర్ పతాకంపై పుల్లయ్య అనేక గొప్ప చిత్రాలను దర్శకత్వం వహించి రఘుపతి వెంకయ్య అవార్డును గెలుచుకున్నారని సాయిబాబా కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్