ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటమే రాష్ట్రంలో
మహిళలందరికీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం లభిస్తుందని తిరువూరు టిడిపి కూటమి అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాసరావు చెప్పారు. తిర
ువూరు పట్టణంలోని 20వ వార్డులో రాజుపేట లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. మే డే సందర్భంగా
జనసేన పార్టీ ఏర్పాటుచేసిన అల్పాహారం శిబిరాన్ని ప్రారంభించారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు.