డ్రైనేజీలను పరిశీలించిన శాసనసభ్యులు

59చూసినవారు
తిరువూరు నియోజవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు సోమవారం తిరువూరు మండలం మల్లెల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు
మల్లెల గ్రామంలోని డ్రైనేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం గ్రామస్తులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం శక్తి లేకుండా కృషి చేయడం జరుగుతుందని శాసనసభ్యులు శ్రీనివాసరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్