కార్మికులు హక్కుల కోసం రక్తం చిందించిన రోజే మే డే

65చూసినవారు
కార్మికుల సంక్షేమానికి వైసీపీ పార్టీ కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్ అన్నారు. బుధవారం మే డే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ హక్కుల కోసం కార్మికులు రక్తం చిందించి పోరాడి హక్కులు సాధించిన రోజే మే డే అన్నారు. కార్మిక కర్షకులు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్