నిత్యవసర సరుకుల వాహనాన్ని జండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

51చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గంలోని విస్సన్నపేట పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడ వరద ముప్పు బాధితులకు కోసం 3 లక్షల విలువైన నిత్యవసర వస్తువులతో వెళ్తున్న వెహికిల్ కు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జండా ఊపి ప్రారంభించారు. ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వాహకులు విస్సన్నపేట మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన విందులో పాల్గొని ప్రజలకు ఆహారాన్ని వడ్డించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్