మేడే దినోత్సవం పై విస్సన్నపేట లో ర్యాలీ

60చూసినవారు
సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం అనుబంధ సంఘాలతో మేడే కార్యక్రమాన్ని విస్సన్నపేటలో ఘనంగా శ్రీశ్రీ కాలేజీ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ బుధవారం నిర్వహించారు. సిఐటియు మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. శ్రీశ్రీ కాలేజీ వద్ద సిఐటియు జెండాను మేకల జ్ఞాన రత్నం ఎగరవేశారు తాపీ వర్కర్ యూనియన్ జెండాను అధ్యక్షులు మర్రిబోయిన అప్పారావు సిఐటియు జెండాను ఆకుల శ్రీనివాసరావు ఎగర వేశారు.

సంబంధిత పోస్ట్