ముఖ్యమంత్రి ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరుని మళ్లించి విజయవాడ నగరాన్ని ముంచామని వైయస్ రాజశేఖర్ రెడ్డి మంగళవారం విమర్శించారు. దీనిపై టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. బుధవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ
బుడమేరు అనేది ఒక డ్రైన్ దానికి గేట్లు ఉండవు కానీ చెప్పకుండా గేట్లు ఎత్తారని మాట్లాడుతున్నాడు, ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో అర్థం కావటం లేదన్నారు.