బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయం': మల్లాది

59చూసినవారు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం ఉదయం వారి కార్యాలయంలో బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయం అను బ్రోచర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో 175 నియోజకవర్గాలలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చైతన్యపరిచే విధంగా, వారి సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. వైసీపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ శ్రీకాకుళం వరకు యాత్ర చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్