విజయవాడలో సిఐడి అధికారులు తనిఖీలు

71చూసినవారు
విజయవాడలో సిఐడి అధికారులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ ఆటోనగర్ కాoటి నేoటల్ వైన్స్ కంపెనీలో మంగళవారం సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో కంప్యూటర్ ఓపెనింగ్ చేయించి సమాచారాన్ని సేకరించారు. ఏపీ బైవరేజస్ కార్యాలయంలో కూడా తనిఖీలు చేపట్టారు. కార్పొరేషన్ మాజీ ఎండి వాసు దేవర రెడ్డి ఇళ్లల్లో కూడా సిఐడి సోదరులు నిర్వహించినట్లు సమాచారం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్