రానున్న రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇస్తా: అవినాష్

56చూసినవారు
విజయవాడ మాచవరం కొండ ప్రాంతంలో వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతమైన ఆయన మాట్లాడుతూ. కొండ ప్రాంతవాసులకు మంచినీటి సౌకర్యం కల్పించిన ఘనత వైసీపీదే అన్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కొండ ప్రాంతవాసులకు ఇళ్ల పట్టాలు అందిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్