కొనసాగుతున్న సహాయక చర్యలు

54చూసినవారు
విజయవాడ జక్కంపూడి కాలనీ వరద ప్రవాహానికి నీట మునిగింది. గత రెండు రోజులుగా నీట మునిగిన ప్రాంతంలోనే ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం జక్కంపూడి కాలనీ వద్ద నీరు తగ్గటంతో పడవల సహాయంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్