విజయవాడలో ప్రధాన మంత్రి మోడీ ఫొటో ఎగ్జిబిషన్

62చూసినవారు
విజయవాడలో ప్రధాన మంత్రి మోడీ ఫొటో ఎగ్జిబిషన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో సాధించిన విజయాల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను బుధవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గ నిర్దేశంలో పనిచేస్తున్నామన్నారు. స్వతంత్ర భారతావనిలో నరేంద్ర మోడీ పాలనే దేశాభివృద్ధికి బాటలు వేయడం జరిగింది అని అన్నారు.

సంబంధిత పోస్ట్