ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలివితీరియున్న అమ్మవారిని బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు.