కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్

64చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలివితీరియున్న అమ్మవారిని బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్