స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే

69చూసినవారు
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే
వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. గాంధీ నగర్ కాలనీలో వరద బాధితులకు దాతలు శ్రీనివాస్ రెడ్డి, వసుంధర డైమండ్స్ అందించిన 600 దుప్పట్లు, లుంగీలు చీరలను జడ్పీ మాజీ చైర్ పర్సన్ అనురాధతో కలిసి ఆయన వరద బాధితులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్