విజయవాడ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి

75చూసినవారు
విజయవాడ 56 వ డివిజన్ పాత రాజరాజేశ్వరీ పేటలో టీడీపీ నాయకుడు ఎంఎస్ బేగ్ తో కలిసి మంత్రి సవిత పర్యటించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఇంటింటికీ వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, నీరు పంపిణీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వమే ఇళ్లు, వీధులు శుభ్రం చేస్తుందని ,
రెండు రోజుల్లో అంతా శుభ్రం చేస్తామని, ప్రభుత్వo అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సమిత భరోసా కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్