విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ దళిత నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గూండా గిరి గత ఎన్నికల్లో వైసిపి తరఫున ప్రచారం చేసాడనే కోపంతో దళిత వైసిపి నాయకుడు జగదీష్ కు చెందిన భవనాన్ని జెసిపిల సాయంతో కూల్చి వేయించినారు. బోండా ఉమా అనుచర్ల సమక్షంలో అధికారులు ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురై కూల్చేసిన భవనం ముందు శిరోమండలం చేయించుకుని అర్థ నగ్నంగా నిరసన తెలిపినారు.