మేమున్నామంటున్నా ఆర్మీ

62చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జక్కంపూడి కాలనీలో ఆర్మీ సేవలో కొనసాగుతున్నాయి. సోమవారం మద్రాస్ ఆర్మీ సహాయంతో వరదలలో చిక్కుకుపోయిన వాహనాలను ఆర్మీ సహాయంతో బయటకు తీస్తున్నారు. అంతేకాకుండా వరద బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలించే వాహనాలు నీటిలో ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా, దగ్గర ఉండు మరి వారిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. నీ ప్రజలకు మేమున్నామంటూ ఆర్మీ భరోసా కల్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్