నేరాలను అదుపు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం: అనిత

52చూసినవారు
నేరాలను అదుపు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం: అనిత
AP: ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన 509 సీసీ కెమెరాలను గురువారం హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమక్షంలో మాట్లాడారు. 'నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటుచేసుకోవాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్‌ ద్వారా మహిళలకు భద్రత కల్పిస్తున్నాం. పోక్సో కేసుల్లో నిందితులపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని' అనిత పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్