కుప్పగంజి వాగు పై లెవల్ బ్రిడ్జి నిర్మించాలి

50చూసినవారు
చిలకలూరిపేట మండలం వేలూరు శివారు నందు గల కుప్పగంజి వాగు పై.. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయవలసిందిగా నవతరం ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకు వినతి పత్రాన్ని అందించినట్లు వీసీకే పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వంజా ముత్తయ్య సోమవారం తెలిపారు. ఈ వంతెన పైనుండి వేలూరు సందెపూడి గణేశుని వారి పాలెం, తుర్లపాడు కొప్పర్రు వరకు నిత్యం రాకపోకలు జరుగుతూ ఉంటాయని తెలియజేశారు,

సంబంధిత పోస్ట్