వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్

71చూసినవారు
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో వరద బాధితులను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మంగళవారం పరామర్శించారు. రామపురం హైస్కూల్ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో చేపల కాలనీ వాసులను కలసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకు రావాలని అన్నారు. ఈ సందర్భంగా భాదితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం చేపల కాలనీ సందర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్